Posted inTELANGANA
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకూ…!
నేత్రపర్వం నీలమేఘశ్యాముని కల్యాణోత్సవం పట్టు వస్త్రాలను బహుకరించిన మంత్రి పొంగులేటి, మాధురి దంపతులు పాల్గొన్న సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, శ్రీలక్ష్మి దంపతులు ….. అందరి బంధువు… ఆదుకునే ప్రభువు… భద్రాచల రామయ్య కల్యాణ మహోత్సవాన్ని అభిజిత్ లగ్నంలో కనుల పండువగా…