మంచిర్యాల జిల్లాలో క్రిస్టియన్ మిషనరీ స్కూల్ పై దాడి

మంచిర్యాల జిల్లాలో క్రిస్టియన్ మిషనరీ స్కూల్ పై దాడి

హనుమాన్ దీక్ష దుస్తుల్లో ఉన్న విద్యార్థులను లోపలి అనుమతించలేదని ఆరోపణ విద్యార్థులు, తల్లిదండ్రుల ఫిర్యాదుతో ప్రిన్సిపాల్, మరొకరిపై కేసు నమోదు తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఉన్న ఓ మిషనరీ స్కూల్ పై పలు హిందూ సంఘాలకు చెందిన కొందరు యువకులు దాడి చేశారు. స్కూల్ యూనిఫాంలో రాకుండా మతపరమైన దుస్తుల్లో ఎందుకు వచ్చారంటూ కొందరు విద్యార్థులను ప్రిన్సిపాల్ ప్రశ్నించడంతో ఈ దాడి జరిగింది. స్కూల్లోకి చొరబడిన ఓ గుంపు అక్కడి వస్తువులను పగలగొట్టడంతోపాటు సిబ్బందిపై చేయి చేసుకుంది….