ముంబై విమానాశ్రయంలో 32.79 కేజీల బంగారం స్వాధీనం

ముంబై విమానాశ్రయంలో 32.79 కేజీల బంగారం స్వాధీనం

32.79 kg gold seized at Mumbai airport ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల వద్ద రూ.19.15 కోట్లు విలువ చేసే 32.79 కేజీల బంగారాన్ని గుర్తించారు. లోదుస్తులు, బ్యాగుల్లో 72…
రేపు జరిగే హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్‌కి సర్వం సిద్ధం

రేపు జరిగే హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్‌కి సర్వం సిద్ధం

రేపు ఉప్పల్‌లో జరిగే హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్‌కి స్టేడియంలో 2800 మంది పోలీసులతో, 360 సీసీ కెమెరాలతో భారీ బందోబస్తు.. ల్యాప్ టాప్స్, బ్యానర్లు, పెన్నులు, హెల్మెట్‌లకు స్టేడియంలో అనుమతి లేదని మీడియాకి తెలిపిన పోలీసు ఉన్నతాధికారులు.