ఉమ్మడి పౌరస్మృతి బిల్లును (UCC) బుధవారం ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ మూజువాణి ఓటుతో ఆమోదించింది

ఉమ్మడి పౌరస్మృతి బిల్లును (UCC) బుధవారం ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ మూజువాణి ఓటుతో ఆమోదించింది

ఉత్తరాఖండ్‌ ఈ బిల్లుకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేస్తే దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసే తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ నిలవనుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే వివాహం, విడాకులు, భూములు, ఆస్తులు, వారసత్వం వంటి విషయాల్లో కులమతాలకు సంబంధం లేకుండా…