ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి.

ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి.

సాక్షిత పటాన్చెరు :బిఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్ సభ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలోని మహిళా ప్రజాప్రతినిధులు, కార్యకర్తల బృందం పటాన్చెరు డివిజన్ పరిధిలోని చైతన్య నగర్ కాలనీ, గౌతమ్ నగర్ కాలనీ, సీతారామయ్య పురం కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి పదేళ్లలో డివిజన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ, కారు గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి…

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆలూరు ఎంపీటీసీ యాదమ్మ

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆలూరు ఎంపీటీసీ యాదమ్మ

చేవెళ్ల:బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ చేవెళ్ల మండల ఆలూరు – 2 ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, నియోజకవర్గం ఇంచార్జ్ పామేన బీమ్ భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు….