Tag: రామ

శేరిలింగంపల్లి డివిజన్ లోని వాడవాడలా రాములోరి కళ్యాణం…శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ * శేరిలింగంపల్లి డివిజన్ లోగల హుడా ట్రేడ్ సెంటర్, తారానగర్, ఆదర్శ్ నగర్, బాపునగర్, సురభి కాలనీ, ఆర్ జి కే, పాపిరెడ్డి కాలనీ, నల్లగండ్ల హుడా, శ్రీరామ్ నగర్ కాలనీ, ఏ పి హెచ్ బీ కాలనీ మరియు వివిధ కాలన లలో “శ్రీరామనవమి” పురస్కరించుకొని ఏర్పాటు చేసిన “శ్రీ శ్రీ శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో” కార్పొరేటర్ రాగం నాగేందర్…

శ్రీరామ నవమి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో జరిగిన వివిధ సీతారాముల వారి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ …*ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు…

శ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా నిజాంపేట్ శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానంలో మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ,వారి కుమారుడు యువ నాయకులు కోలన్ అభిషేక్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది.ఈ వేడుకలో ఎసిపి శ్రీనివాస్ రావు, టిపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి, కార్పొరేటర్లు,సీనియర్ నాయకులు,మహిళా నాయకులు, యువ నాయకులు,గ్రామ పెద్దలు,గ్రామస్తులు,మహిళలు,భక్తులు…

ఉత్తరప్రదేశ్ :శ్రీరామనవమి వేడుకల సందర్భంగా రామజన్మ భూమి అయోధ్యనగరి సర్వాంగా సుందరంగా ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఆయోద్య రామ మందిరాన్ని 20 గంటల పాటు భక్తుల కోసం తెరచి ఉంచాలని నిర్ణయించారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ట అనంతరం తొలి శ్రీరామన వమి కావడంతో అధికారు లు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 40 లక్షల మంది వేడుకలకు హజరవుతారని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీరామ…

నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 నియోజకవర్గాల నుండి రామ భక్తులు అయోధ్యలోని శ్రీ బాల రాముని దర్శనం కోసం వెళ్తుండడంతో రామ భక్తుల కోసం భువనగిరి రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేకంగా రైలును ఏర్పాటు జరిగింది…. ఈ సందర్భంగా బిజెపి జిల్లా నాయకులతో కలిసి భువనగిరి రైల్వే స్టేషన్ కు విచ్చేసిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ హిందువుల చిరకాల కోరిక అయినా అయోధ్య రామ మందిరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ…

ఇంటింటా ‘రామ జ్యోతి’.. ఈ రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి అయోధ్య రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తి అయ్యింది. శ్రీరామోత్సవం కసం మొత్తం నగరాన్ని ఎంతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అలాగే దేశ నలుమూలల నుంచి అనేక మంది ముఖ్య అతిథితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐదు శతాబ్దాల సుధీర్ఘ నీరీక్షణ సాకారం…

టెస్లా కార్ల లైట్ షోతో రామ భక్తి అమెరికా: అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా అమెరికాలోని ప్రజలు తమ భక్తిని చాటుకున్నారు. టెస్లా కార్లతో రామ్ రూపంలో లైట్ షో నిర్వహించారు. అనంతరం జై శ్రీరామ్ అంటూ నినదించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆకట్టుకుంటోంది. ఇక అయోధ్యలో జనవరి 22న బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది.

చిరంజీవి : రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం రామ మందిరం ప్రారంభోత్సవానికి నాకు ఆహ్వానం అందింది ఈ నెల 22న మా కుటుంబం రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్తున్నాం రామ మందిర ప్రారంభోత్సం వేళ హనుమాన్ చిత్ర బృందం కీలక ప్రకటన తమ సినిమాకు వచ్చే వసూళ్లలో ప్రతి టికెట్ పై రూ.5 రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయం హను-మాన్ చిత్ర బృంద నిర్ణయాన్ని ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి స్వామి కార్యం…