Tag: రోజులుగా

పుల్లలచెరువు పట్టణంలో టిడిపి మండల అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్ రావు ఆధ్వర్యంలో గత వారం రోజుల నుండి తాగునీటి ట్యాంకర్లను సరఫరా చేస్తున్నారు. ఈ నెల 1 నుండి ట్యాంకర్లను నిలిపివేసిన వైసిపి ప్రభుత్వం ప్రజల అవసరాలను పట్టించుకోకుండా వదిలేసింది. దీంతో ప్రజల అవసరార్ధం టిడిపి ఆధ్వర్యంలో నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి పుల్లలచెరువు పట్టణ తాగునీటి అవసరాలను తీరుస్తున్నారు. దీంతో పుల్లలచెరువు పట్టణ ప్రజలు తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలిపారు.

N T R జిల్లా,విజయవాడ,రూరల్ మండలం రాయనపాడు ప్రాంతం లో ఘటన…!!! మూడు రోజులుగా తారు డబ్బా లో…!! తారు డబ్బా లో ఇరుక్కు పోయిన వలస కూలీ…!! రెస్క్యూ చేసి ప్రాణాలు కాపాడిన ఇబ్రహీంపట్నం పోలీసులు…!! తారు డబ్బా లో మనిషి ఇరుక్కు పోయినట్లు గుర్తించిన స్థానికులు…!! పోలీసులకు సమాచారం ఇవ్వడం తో స్థానికుల సహాయంతో కూలీ ను కాపాడిన పోలీసులు…!! డబ్బా లో ఇరుక్కు పోయిన వ్యక్తి ఇతర రాష్ట్రానికి చెందిన కూలీగా చెబుతున్న…

అన్నం పరబ్రహ్మ స్వరూపం. 423 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న అన్న క్యాంటీన్ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ నందు నేడు 423వ…