Tag: వెంటనే

ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైంది.. కొన్ని చోట్ల ఘర్షణలు జరిగినా కట్టడి చేశాం.. పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయి.. పల్నాడులో ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారు.. ఈవీఎంలోని చిప్‌లో డేటా భద్రంగా ఉంది.. ఈవీఎంలను మార్చి మళ్లీ పోలింగ్ ప్రారంభించాం.. అన్నమయ్య జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది.. 11 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు.. అక్కడ మిషన్లు మార్చి పోలింగ్ పునరుద్ధరించాం. -ఏపీ సీఈవో ఎంకే మీనా

వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ధన్నారం గ్రామ పొలాల్లోకి వెళ్లి రైతులతోమాట్లాడి వారి బాగోగులు తెల్సుకున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హమీలను వెంటనే అమలు చేయాలని రైతుల తరపున డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హమీలు అమలు కాక రైతులు గోస పడుతున్నారని తెలియజేసారు. మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్‌, రూ.2 లక్షల…

రైల్వే స్టేషన్లు లేదా రైళ్లలో పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన 150 మొబైల్ ఫోన్‌లను తెలంగాణ ప్రభుత్వ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని, ఫిబ్రవరి 15, గురువారం నాడు వాటిని అసలు యజమానులకు అప్పగించారు. తెలంగాణలో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిఫై రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ ప్రారంభించామని, అదనపు డీజీపీ (రైల్వేస్) మహేష్ మురళీధర్ భగవత్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ రైల్వే పోలీసులు ఇప్పటి వరకు మొత్తం 435 దొంగిలించబడిన/పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌లను రికవరీ చేసినట్లు చెప్పారు. గతంలో సీఈఐఆర్…

మారుతోన్న టెక్నాలజీతోపాటు నేరాలు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత నేరాల కూడా మారాయి. చిన్న మొబైల్ యాప్‌తోనే డబ్బులు కాజేస్తున్నారు కేటుగాళ్లు. మొబైల్‌ యాప్స్‌ సహాయంతో డేటాను చోరీ చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో మొబైల్‌ యాప్స్‌ వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇలాంటి కొన్ని యాప్స్‌ను గుర్తించారు. ఫిబ్రవరి నెల ప్రారంభంలో ఈఎస్‌ఈటీ అనే మాల్వేర్‌ ప్రొటెక్షన్‌ కంపెనీ ఇలాంటి 12 డేంజర్‌ యాపల్‌లను గుర్తించింది. ఈ యాప్‌ల ద్వారా డేటా…

శంభుని గుడి ఆలయ ఆవరణలో ఉన్న అన్యమతస్తుల అక్రమ దుకాణాలను వెంటనే తొలగించాలి – పటేల్ ప్రసాద్ శంభుని గుడి ఆలయము మరియు నీలకంఠేశ్వర ఆలయ ఆవరణలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని దేవాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ పటేల్ ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ కలిసి వినతి పత్రం అందించారు.ఎన్నో రోజులుగా ఈ విషయంలో ప్రభుత్వం వెతక వైఖరిని ఆలంబిస్తుందని ఇలాగే కొనసాగితే హిందూ ఆగ్రహానికి గురికాక తప్పదని పటేల్ ప్రసాద్ హెచ్చరించారు ప్రజలకు కష్టం…

పెండింగ్ బకాయిలు వెంటనే జమ చేయాలి APTF డిమాండ్ పెన్షనర్స్ అసోసియేషన్ హాల్ నందు APTF బాపట్ల జిల్లా శాఖ కౌన్సిల్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా శాఖ అధ్యక్షులు ఏ. శేఖర్ బాబు అధ్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పి. పాండురంగ వరప్రసాదరావు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పి ఆర్ సి, కరువు భత్యం బకాయిలను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.…