కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీజేపీని ఎన్నికల్లో ఒడిద్దాం.ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్.

కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీజేపీని ఎన్నికల్లో ఒడిద్దాం.ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్.

138 వ మేడే సందర్భంగా కుత్బుల్లాపూర్ ఏఐటీయూసీ నియోజకవర్గ నాయకులతో కలిసి మేడే పోస్టర్ ను షాపూర్ నగర్ కార్యాలయంలో విడుదల చెయ్యడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను బీజేపీ అధికారంలోకి వచ్చాక వాటిని…
లెనిన్ ఆశయాల కనుగుణంగా కార్మిక వర్గ హక్కులను సాధించుకోవాలి

లెనిన్ ఆశయాల కనుగుణంగా కార్మిక వర్గ హక్కులను సాధించుకోవాలి

లెనిన్ ఆశయాల కనుగుణంగా కార్మిక వర్గ హక్కులను సాధించుకోవాలిరాష్ట్ర నాయకులు - యేసురత్నమ్ నేడు కామ్రేడ్ లెనిన్ శత వర్ధంతి సందర్భంగా జగద్గిరిగుట్ట సిపిఐ శాఖ కార్యదర్శి సహదేవ రెడ్డి ఆధవర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ…