జూన్ 5న 25 మంది BRS MLAలు కాంగ్రెస్ లోకి: కోమటిరెడ్డి.

జూన్ 5న 25 మంది BRS MLAలు కాంగ్రెస్ లోకి: కోమటిరెడ్డి.

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 5న 25మంది BRS MLAలు కాంగ్రెస్ లో చేరతారన్నారు. ఆరుగురు ఆ పార్టీ MP అభ్యర్థులూ తనను సంప్రదించారని తెలిపారు. త్వరలో BRS దుకాణం ఖాళీ అవుతుందని జోస్యం…
ఈ నెల 5న సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన

ఈ నెల 5న సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన

నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేసే అవకాశం అనంతరం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ..