TEJA NEWS

భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో టెన్షన్

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశాన్ని వదిలి భారత్‌లో ఆశ్రయం పొందేందుకు వందలాది మంది సరిహద్దుల్లో గుమిగూడుతున్నారు.

భారత్ లోకి రాకుండా బీఎస్ఎఫ్ జవాన్లు వారిని అడ్డుకున్నారు. అయినప్పటికీ, వారు జీరో పాయింట్‌లో నిలబడి ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేస్తున్నారు.

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు లోని కూచ్ బెహార్‌లో ఉన్న సితాల్‌కుచిలోని పఠంతులిలో శుక్రవారంసాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు…


TEJA NEWS