ఉగ్రదాడి.. పిల్ల‌ల్ని బ‌స్సు సీటు కింద దాచిపెట్టిన తండ్రి

ఉగ్రదాడి.. పిల్ల‌ల్ని బ‌స్సు సీటు కింద దాచిపెట్టిన తండ్రి

TEJA NEWS

Terror attack.. The father hid the children under the bus seat

ఉగ్రదాడి.. పిల్ల‌ల్ని బ‌స్సు సీటు కింద దాచిపెట్టిన తండ్రి
జ‌మ్మూక‌శ్మీర్‌లోని రియాసి జిల్లాలో ప‌ర్యాట‌కుల బ‌స్సుపై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపిన విష‌యం తెలిసిందే. ఆ కాల్పుల్లో 9 మంది మృతిచెందారు. అయితే ఢిల్లీకి చెందిన భ‌వానీ శంక‌ర్ అనే వ్యక్తి త‌న భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి ఆ బస్సులో వైష్ణ‌వోదేవి ఆల‌య ద‌ర్శ‌నం కోసం వెళ్లాడు. ఫైరింగ్ సమయంలో బుల్లెట్లు దూసుకొస్తున్న ఆ క్ష‌ణంలో ఎటు తోచక త‌న ఇద్ద‌రు పిల్ల‌ల్ని బ‌స్సు సీటు కింద న‌క్కిపెట్టిన‌ట్లు శంక‌ర్ తెలిపాడు. ఆ భ‌యాన‌క ప‌రిస్థితుల్ని ఎన్న‌టికీ మ‌రిచిపోలేన‌ని చెప్పాడు

Print Friendly, PDF & Email

TEJA NEWS