GHMC కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా సాగుతోంది

GHMC కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా సాగుతోంది

TEJA NEWS

రెండోరోజు GHMC కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా సాగుతోంది.

ఈరోజు మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం మొదలైంది.

ఈ సందర్భంగా సభలో కౌన్సిలర్లు ప్రజా సమస్యలను ఏకరువు పెడుతున్నారు.

కార్పొరేటర్లను అధికారులు పట్టించుకోవడం లేదంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కనీసం అధికారులు తమ ఫోన్లు కూడా ఎత్తడం లేదని కార్పొరేటర్ల ఆవేదన వ్యక్తం చేశారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS