సికింద్రాబాద్ బొల్లారంలో విషాదం

సికింద్రాబాద్ బొల్లారంలో విషాదం

TEJA NEWS

Tragedy in Bollaram, Secunderabad

బొల్లారంలో విషాదం
సికింద్రాబాద్ బొల్లారంలో విషాదం
చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన
వివరాలు,, తూంకుంటలో నివాసం ఉండే దంపతులు
రవీందర్, సరళాదేవి చికిత్స నిమిత్తం బొల్లారం
కంటోన్మెంట్ ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో
ఆస్పత్రి ముందున్న చెట్టు దంపతులపై పడింది.
ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతిచెందగా భార్యకు
తీవ్రగాయాలవడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.
సరళాదేవి టీచర్గా పనిచేస్తున్నారని పోలీసులు
గుర్తించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS