నిజం ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది: రాహుల్
లోక్సభలో తన ప్రసంగంలోని కొన్ని అశాలను స్పీకర్ తొలగించడంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ’మోడీ ఆయన ప్రపంచంలో సత్యాన్ని తుడిచివేయవచ్చు. కానీ రియాలిటీలో సాధ్యం కాదు. నేను చెప్పాల్సిందంతా చెప్పాను. నిజమే మాట్లాడాను. ఇప్పుడు వాళ్లు కోరుకున్న అంశాలను తొలగించగలరు. కానీ నిజం ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది‘ అని రాహుల్ పేర్కొన్నారు
![నిజం ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది: రాహుల్](https://tejanews.co.in/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-02-at-13.23.37.jpeg)