TEJA NEWS

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీ లో
చెన్నూర్ మున్సిపాలిటీ 5th.వార్డులో వనమహోత్సవం కార్యక్రమం లో భాగంగా వార్డు కౌన్సిలర్ నసీమా బేగం ఆరిఫ్ ఆధ్వర్యంలో ఇందిరానగర్ జోగిని కాలనీ నుండి హైవే రోడ్డు వరకు ఇరువైపులా చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్ జి గంగాధర్
సీనియర్ నాయకులు అమాన్
వార్డు ఇంచార్జ్ శ్రావణ్
ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ హరికాంత్
ఆర్ పి సప్న మరియు కార్యాలయ సిబ్బంది వార్డు ప్రజలు తదితరులు పాల్గొని చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS