త్వరలో నేషనల్‌ డ్యాం సేఫ్టీ అధికారుల పర్యటన

త్వరలో నేషనల్‌ డ్యాం సేఫ్టీ అధికారుల పర్యటన

TEJA NEWS

త్వరలో నేషనల్‌ డ్యాం సేఫ్టీ అధికారుల పర్యటన

మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి పునరుద్ధరణకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) అధికారుల బృందం పర్యటన.

అన్నారం బ్యారేజీలో నీటిని ఖాళీ చేసిన తర్వాత ఒకచోట సీపేజీని గుర్తించగా, సుందిళ్ల బ్యారేజీలోనూ గుర్తించి కెమికల్‌ గ్రౌటింగ్‌ చేశారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS