“ఓటు హక్కును వినియోగించుకున్నా యమున పాఠక్”

TEJA NEWS

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని
నేరెడ్మెట్ లోని ఇండియన్ హైస్కూల్ లో ఓటు హక్కును వినియోగించుకున్న శ్రీమతి. నడింపల్లి యమున పాఠక్
ప్రముఖ సామాజికవేత్త, సైకాలజిస్ట్, బిజేపి సీనియర్ నాయకురాలు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఇంటి నుండి బయటకు వచ్చి ఓటు వేయాలని కోరారు.
సెలవు దొరికిందని హాలీడే ని ఎంజాయ్ చేయకుండా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సమర్థవంతమైన ప్రభుత్వం కోసం సమర్థవంతమైన
నాయకత్వాన్ని ఎంచుకోవడం ప్రతి ఒక్కరి భాధ్యతగా.. రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా సద్వినియోగించుకోవాలన్నారు.
భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నాజన్మ హక్కు అని భావించి భారత దేశానికి చక్కటి నాయకత్వం ఏన్నికకు అందరు కృషి చేయాలని ఆమె కోరారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Similar Posts