
యువత క్రీడల్లో రాణించాలి
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
యాదాద్రి భువనగిరి జిల్లా /- యువత క్రీడల్లో రాణించాలి అన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, రామన్నపేట మండలంలోని జనంపల్లి గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించి, అనంతరం క్రీడాకారులతో కలిసి కాసేపు బ్యాటింగ్ చేశారు
