TEJA NEWS

మృతి చెందిన హోమ్ గార్డ్ తల్లికి 5.లక్షలు చెక్ అందించిన జిల్లా ఎస్పీ. మల్లికా గార్గ్

పల్నాడు జిల్లా.

నరసరావుపేట.

నర్సరావుపేట జిల్లా పోలీస్ కార్యాలయం లో ది. 14.01.2024 తేదీ న జరిగిన రోడ్డు ప్రమాదం లో మరణిoచిన హోమ్ గార్డ్ – 151, కె. సాయి బాబా తల్లి మరియు కుమారినికి పల్నాడు జిల్లా లో పనిచేస్తున్న హోమ్ గార్డ్ ల ఒక రోజు వేత్తనo అయిన 5 లక్షల రూపాయలు శ్రీమతి . మలీకా గార్గ్ వారికి అందజేయడం జరిoగినది.

ఈ కార్యక్రమము లో ఏ ఆర్ డిఎస్పీ జి ఏం . గాంధీ, హోమ్ గార్డ్ ఆర్ ఐ కృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు.


TEJA NEWS