TEJA NEWS

ఉక్రెయిన్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీతో భేటీ కానున్నారు. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ప్రారంభమయ్యాక ఆ దేశంలో ప్రధాని మోడీ పర్యటించడం ఇదే తొలిసారి. ఇక ప్రధాని మోడీ ఇటీవలే రష్యాలో పర్యటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమైన కొద్ది రోజుల తర్వాత ఆయన ఉక్రెయిన్ పర్యటనకు వెళ్తుండడం సర్వత్రా ఆసక్తిగా మారింది.


TEJA NEWS