పేదింటి విద్యార్థులకు ఏకరూప దుస్తువులు పంపిణీ చేసిన ఉపాధ్యాయుడు సతీష్
సూర్యాపేట జిల్లా : సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలో వృత్తివిద్య అధ్యాపకులు డాక్టర్ జి.సతీష్ 15 మంది పేదింటి విద్యార్థిని విద్యార్థులకు ఏకరూప దుస్తులు ఉచితంగా పపంపిణీ చేశారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపల్ పెరుమల్ల యాదయ్య మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి గత సంవత్సరం ఈ సంవత్సరం పేద విద్యార్థులకు ఏకరూప దుస్తులు బహుకరించడం హర్షణీయమని అన్నారు. తాను ఇదే విషయమై సతీష్ మాట్లాడుతూ సంపాదిస్తున్న దాంట్లో కొంత పనిచేస్తున్న వ్యవస్థలోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు సహాయం చేయడం నాకు తక్కిన మంచి అవకాశం గా భావిస్తున్నానని తెలిపారు. దుస్తువుల దాతలకు కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.
పేదింటి విద్యార్థులకు ఏకరూప దుస్తువులు పంపిణీ చేసిన ఉపాధ్యాయుడు సతీష్
Related Posts
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చొరవతో రోడ్డు ప్రారంభం
TEJA NEWS కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చొరవతో రోడ్డు ప్రారంభం || కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ 128 డివిజన్ లోని భగత్ సింగ్ నగర్ లో సీసీ రోడ్ పూర్తిగా పాడువటంతో బస్తి వాసులు…
ఆరో వార్డులో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించిన
TEJA NEWS ఆరో వార్డులో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించిన………….. కౌన్సిలర్ కంచర రవి వనపర్తి : * వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో డ్రై డే ఫ్రైడే ట్యూస్డే కార్యక్రమంలో భాగంగా వార్డులోని తిరుమలా కాలనీ…