TEJA NEWS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:

దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య..

సింగరేణి సంస్థలో ఉద్యోగం పేరుతో 16 లక్షల రూపాయలు కట్టి తాము మోసపోయామని తెలిసి పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య…

జూలూరుపాడు మండలం సాయిరాం తండా గ్రామానికి చెందిన హలావత్ రత్నకుమార్, పార్వతీ దంపతులు సింగరేణి ఉద్యోగం పేరుతో 16 లక్షల రూపాయలు ఓ వ్యక్తికి కట్టి తాము మోసపోయామని తెలిసి మనస్థాపంతో కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసారంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపణ..

పరిస్థితి విషమించడంతో ప్రత్యేక చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలింపు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దంపతుల మృతి..


TEJA NEWS