TEJA NEWS

ఏపీలో పత్తి క్వింటా మద్దతు ధర రూ.7,521

నేటి నుంచి కొనుగోలు ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో నేటి నుంచి పత్తికొనుగోళ్లను సీసీఐ ప్రారంభించనుంది.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 33 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసింది.

పత్తి క్వింటాకు రూ.7,521 మద్దతు ధరను చెల్లించనుంది.

కొనుగోలు చేసిన 7 రోజుల్లో రైతుల అకౌంట్లలో డబ్బు జమవుతుంది.

పత్తి విక్రయం కోసం అన్నదాతలు దగ్గర్లోని రైతు సేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

వాళ్లిచ్చిన నమోదుపత్రంతో పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలి.


TEJA NEWS