Adimulapu Suresh: పారిశుద్ధ్య కార్మికులకు ఏ రాష్ట్రంలో లేని జీతాలు ఏపీలోనే ఇస్తున్నాం..
అమరావతి : పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కార్మికులు ప్రధానంగా జీతభత్యాలు, ఉద్యోగ భద్రతపై డిమాండ్ చేస్తున్నారని ఆయన తెలిపారు..
పారిశుద్ధ్య కార్మికులకు ఏ రాష్ట్రంలో లేని జీతాలు ఏపీలోనే ఇస్తున్నామన్నారు..
మినిమం టైం స్కేలు అమలు అంశం సీఎం దృష్టికి తీసుకెళ్తామని ఆదిమూలపు సురేష్ తెలిపారు..
పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరుకావాలని ఆయన కోరారు..
![](https://tejanews.co.in/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-30-at-3.38.33-PM-1.jpeg)