వైసిపి కార్యకర్తను పరామర్శించిన పైలా శ్రీనివాసరావు
పరవాడ వై.సి.పి సీనియర్ కార్యకర్త పైల రాధాకృష్ణ ఎన్టి.పి.సి లో ఉద్యోగ నిమిత్తం పని చేస్తుండగా ప్రమాద వశాత్తు కాలు జారీ పడిపోవడం తో పరవాడ శ్రీ ఆధ్య హాస్పటల్ నందు కాలికి శస్త్ర చికిత్స చేసినందున వారిని కలిసి అతన్ని పరామర్శించారు.త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు, పరవాడ ఉపసర్పంచ్ బండారు రామారావు, వైసీపీ నాయకులు పైల హరీష్, వర్రీ హరి, రాజు, తదితరులు పాల్గొన్నారు.
వైసిపి కార్యకర్తను పరామర్శించిన పైలా శ్రీనివాసరావు
Related Posts
రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని
TEJA NEWS రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆందోళన గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఆహార భద్రత కోసం కేంద్రం అందించిన రూ.65 కోట్లు నిరుపయోగం కేంద్రం…
ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు
TEJA NEWS ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు పరవాడ మండల కేంద్రం పరవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పరవాడ సిఐ ఆర్ మల్లికార్జునరావు ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల గురించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా…