వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా 1కోటి రూపాయల విరాళం అందించింది. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేశ్ కుమార్ , డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంవీఎస్ సుధాకర్ ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. వరద బాధితుల సహాయం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అండగా నిలిచిన వారిని ముఖ్యమంత్రి అభినందించారు.
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి
Related Posts
జర్నలిస్ట్ మహమ్మద్ హబీబ్ ఇంటి పై దాడి…
TEJA NEWS జర్నలిస్ట్ మహమ్మద్ హబీబ్ ఇంటి పై దాడి… ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ పరిధిలో నివసిస్తున్న జర్నలిస్ట్ మహమ్మద్ హబీబ్, ఇంటిపై నిన్న అనగా 23 అక్టోబర్ మధ్య రాత్రి 1 : Am సమయంలో కొంతమంది దుండగులు…
కూకట్పల్లి జోన్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్
TEJA NEWS కూకట్పల్లి జోన్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ ని మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని కూకట్పల్లి (పార్ట్), వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్ డివిజన్లలో నెలకొన్న పలు సమస్యలు…