నిజం ఎప్పటికైనా గెలుస్తుందని పేర్కొన్నారు.
కాళేశ్వరం అంశంలో తాము గతంలో ఎంతో పోరాటం చేశామని గుర్తు చేశారు.
నాడు తాము చెప్పిందే ఇప్పుడు నిరూపితం అయిందని ట్వీట్ చేశారు.
ప్రజల సొమ్ము దోచుకున్న ఏ ప్రజా ప్రతినిధి కూడా తప్పించుకోలేరని స్పష్టం చేశారు…
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-16-at-19.20.53.jpeg)
You cannot copy content of this page