![](https://tejanews.co.in/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-31-at-11.24.55-PM.jpeg)
Similar Posts
![శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి](https://tejanews.co.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-03-at-6.59.42-PM.jpeg)
శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి
TEJA NEWS హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 34 కిలోల బంగారం, 40కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఆభరణాలను ముంబయి నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నట్టు గుర్తించారు. Post Views: 24 TEJA NEWS
![కబ్జాల్లోని స్థలాలన్నీ పేదలకు పంచుతాం](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-13-at-17.35.54-768x512.jpeg)
కబ్జాల్లోని స్థలాలన్నీ పేదలకు పంచుతాం
TEJA NEWS All the occupied lands will be distributed to the poor కబ్జాల్లోని స్థలాలన్నీ పేదలకు పంచుతాంఅర్హులందరికీ రేషన్ కార్డులు, ఇళ్లు మంజూరు చేస్తాంప్రజల చెంతకే మీ శీనన్నకార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి..వాటిని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని పెద్దతండా, చిన్నతండా, వరంగల్…
![విజయం వైపు అడుగు లేస్తున్న కాంగ్రెస్ పార్టీ….రంజిత్ రెడ్డి గెలుపు ఖాయం..](https://tejanews.co.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-04-at-7.04.06-PM-768x355.jpeg)
విజయం వైపు అడుగు లేస్తున్న కాంగ్రెస్ పార్టీ….రంజిత్ రెడ్డి గెలుపు ఖాయం..
TEJA NEWS జన్వాడ, సంకెపల్లి, మహారాజ్ పెట్, దొంతాన్ పల్లి గ్రామాలలో ఇంటింట ప్రచారం: రాష్ట్ర పిసిసి సెక్రెటరీ ఉదయ మోహన్ రెడ్డి శంకర్పల్లి: చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని రాష్ట్ర పిసిసి సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి, మండల, మున్సిపల్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, వై ప్రకాష్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం శంకర్పల్లి మండల పరిధిలోని జన్వాడ, సంకెపల్లి, మహారాజ్ పెట్,…
![6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-20-at-4.16.31-PM-768x610.jpeg)
6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు
TEJA NEWS హైదరాబాద్: మేడారం మహా జాతరకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఇప్పటికే బస్సులు అక్కడికి వెళ్లినట్లు చెప్పారు. రద్దీ అధికంగా ఉండే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 51 క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి బస్సులు నడుపుతున్నట్లు వివరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు.‘‘మహాలక్ష్మి పథకం అమలు…
![బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరకాల నియోజకవర్గం 16వ డివిజన్ కీర్తి నగర్,](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-19-at-1.56.25-PM-768x576.jpeg)
బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరకాల నియోజకవర్గం 16వ డివిజన్ కీర్తి నగర్,
TEJA NEWS బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరకాల నియోజకవర్గం 16వ డివిజన్ కీర్తి నగర్,జాన్ పాక గ్రామాలల్లో వివిధ పార్టీకి భారీ షాక్.. పరకాల నియోజకవర్గం 16వ డివిజన్ కీర్తి నగర్,జాన్ పాక గ్రామాలకు చెందిన వివిధ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన.. వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్ మరియు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఈ సందర్భంగా…
![బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ.. క్లారిటీ](https://tejanews.co.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-20-at-11.43.44.jpeg)
బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ.. క్లారిటీ
TEJA NEWS బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ.. క్లారిటీబెంగళూరులోని ఓ ఫామ్ హౌజ్ లో నిర్వహించిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. దీనికి తెలుగు నటీమణులు, ప్రముఖులు హాజరయ్యారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి 100 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో 25 మందికి పైగా యువతులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్లు వార్తలు వినిపిస్తుండటంతో ఆమె క్లారిటీ ఇచ్చారు. ‘నేను హైదరాబాద్లోనే ఉన్నాను. ఇక్కడే…