రైలు కిందపడి ప్రైవేట్ లెక్చరర్ ఆత్మహత్య
తిరుపతి.
తిరుపతి -చంద్రగిరి రైలు మార్గంలోని 94/ 21 -23 పోస్టుల మధ్య ఘటన.
మృతుడు నారాయణ కళాశాల లో ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్న సంతోష్ శ్రీరాం (28)గా గుర్తింపు.
వెదురుకుప్పం మండలం బలిజపల్లికి చెందిన సంతోష్ శ్రీరాం బైరాగి పట్టెడలో నివాసం ఉంటూ నారాయణ కళాశాలలో విధులు .
ఆర్థిక లావాదేవీల వల్ల మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు వెల్లడి.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించిన పాకాల రైల్వే పోలీసులు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-23-at-21.14.49-768x1024.jpeg)