అమరావతి:
టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య సమయం కోరుతూ దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ..
మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన ఏపీ హైకోర్టు..
తుది విచారణ ఈ నెల 28కి వాయిదా..
కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-23-at-18.29.37-1024x558.jpeg)
You cannot copy content of this page