తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసింది.
అవినీతి బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలి.
మేము 17కు 17 పార్లమెంటు సీట్లలో విజయం సాదిస్తాము.
హైదారాబాద్ లో ఎంఎంఐ ను ఓడిస్తాం.
రామగుండంలో యూరియా పరిశ్రమను ప్రారంబించింది నరేంద్ర మోడీ
రైతులకు ఈనామ్ మార్కేట్లతో రైతులకు ప్రయోజనం కల్పిస్తున్నాము..
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-23-at-12.45.48.jpeg)