సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలోని బీరంగూడ కమాన్ వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు భూపాల్ రెడ్డి అదం ఇవి మోటార్ బైక్ షోరూం ఓపెన్ చేసిన సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి . ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీ అంజి రెడ్డి మరియు కాలనీవాసులు పెంట రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, రాముల యాదవ్, జి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-09-at-2.22.45-PM-1024x1024.jpeg)