రైల్వే కోడూరు పట్టణంలో కుటుంబ సభ్యులతో సర్వమత ప్రార్థనలు నిర్వహించి అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు కి,శ్రీ కృష్ణ దేవరాయల కి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి,అల్లూరి సీతారామరాజు విగ్రహానికి, మహాత్మా గాంధీ విగ్రహానికి,దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలతో ఘన నివాళులు అర్పించి నియోజక వర్గంలోని కార్యకర్తలు,నాయకుల ఆశీస్సులతో, భారీ జన సందోహంతో తహశీల్దార్ కార్యాలయం నందు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు .
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-23-at-2.27.41-PM-1024x768.jpeg)