![](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-24-at-4.33.47-PM.jpeg)
Similar Posts
![ఏపీ రాష్ట్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-12-at-13.39.18.jpeg)
ఏపీ రాష్ట్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం
TEJA NEWS Pawan Kalyan sworn in as AP state minister కృష్ణాజిల్లా :కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. అంటూ మంత్రిగా పవన్ తన ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. పవన్తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంగా చంద్రబాబు ప్రమా ణ స్వీకారం చేసిన వెంటనే పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారా నంతరం వేదికపై ఆశీనులైన అతిథులందరికీ నమస్కరిం చారు. ఇక తన సోదరుడు మెగా స్టార్…
![ముఖ్యఅతిథిగా పాల్గొన్న కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-12-at-5.13.51-PM-768x512.jpeg)
ముఖ్యఅతిథిగా పాల్గొన్న కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్
TEJA NEWS ముఖ్యఅతిథిగా పాల్గొన్న కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ ,నగర మేయర్ బి.వై రామయ్యా ,డిప్యూటీ మేయర్ సిద్దా రేణుక ,స్థానిక వార్డ్ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ వాసు ,వైస్సార్సీపీ నాయకులు అంచనా 98 లక్షల 98వేలు రూ!! ఈరోజు కర్నూలు నగరంలోని 46వ వార్డ్ లో అశోక్ నగర్ నందు సాధారణ నిధులతో సి.సి. కాలువలు పూర్తి అయిన సందర్భంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం లో స్థానిక వార్డు నాయకులు సురేష్…
![పదేళ్ల అరణ్యవాసం ముగిసింది: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి](https://tejanews.co.in/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-31-at-5.16.45-PM.jpeg)
పదేళ్ల అరణ్యవాసం ముగిసింది: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి
TEJA NEWS Congress: మా పార్టీకి పదేళ్ల అరణ్యవాసం ముగిసింది: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి వేంపల్లె: 2024 ఏడాది కాంగ్రెస్దేనని ఆ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి (Tulasi Reddy) ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి పదేళ్ల అరణ్యవాసం ముగిసిందని వ్యాఖ్యానించారు.. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లెలో మీడియాతో ఆయన మాట్లాడారు.. ”ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. 2024లో కేంద్రం, ఏపీలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వస్తుంది. మోదీ ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెట్టి అప్పుల భారత్ చేసింది….
![శ్రీకాకుళం జిల్లాలో డిసెంబర్ 31 ఒక్క రోజే 6 కోట్ల మద్యం అమ్మకాలు](https://tejanews.co.in/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-02-at-9.23.42-AM-768x546.jpeg)
శ్రీకాకుళం జిల్లాలో డిసెంబర్ 31 ఒక్క రోజే 6 కోట్ల మద్యం అమ్మకాలు
TEJA NEWS శ్రీకాకుళం జిల్లాలో డిసెంబర్ 31 ఒక్క రోజే 6 కోట్ల మద్యం అమ్మకాలు శ్రీకాకుళం జిల్లాలో నూతన సంవత్సర వేడుకలకు మద్యం అమ్మకాలు జోరుగా జరిగాయి.డిసెంబర్ 31 రాత్రి ఒక్కరోజే 6.04 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎచ్చర్ల ఐఎమ్ఎల్ డిపో మేనేజర్ సుబ్బారావు తెలిపారు. 2022 డిసెంబరు 31 రోజు 5.85 కోట్లు మద్యం అమ్మకాలు జరుగగా, ఇప్పుడు 2023 డిసెంబరు 31 రోజు 6.04 కోట్లు అంటే 18.51 లక్షలు…
![ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై సీఐడీ దర్యాప్తు..](https://tejanews.co.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-06-at-11.25.14-AM-768x432.jpeg)
ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై సీఐడీ దర్యాప్తు..
TEJA NEWS చంద్రబాబు, లోకేష్లకు మరోసారి నోటీసులు.? ల్యాండ్ టైటలింగ్ చట్టం దుష్ప్రచారం కేసులో సిఐడి విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు, లోకేష్లకు సీఐడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల వేళ ప్రతి ఒక్కరి నోట ఇదే చర్చనీయాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ సీఎం జగన్పై దుష్ప్రచారం చేశారు. ఏపీలో…
![ఏపీలో ఒకటో తేదీకి….రూ.10 వేల కోట్లు కావాలి](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-20-at-13.01.03.jpeg)
ఏపీలో ఒకటో తేదీకి….రూ.10 వేల కోట్లు కావాలి
TEJA NEWS ఏపీలో ఒకటో తేదీకి….రూ.10 వేల కోట్లు కావాలి -ఆన్ని రకాల పింఛన్లకు కలిపి రూ.4,408 కోట్లుజీతాలు,విశ్రాంత ఉద్యోగుల పింఛన్లకు రూ.5,500 కోట్లు -సమీకరణ ప్రయత్నాల్లో అధికారులు… అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జులై ఒకటి నాటికి రూ.10వేల కోట్లు సమీకరించాలనే ప్రయత్నాల్లో ఉంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఏప్రిల్ నుంచి పెంచిన వృద్ధాప్య పింఛన్లు, జులై నెల పింఛను, దివ్యాంగులకు పెంచిన పింఛన్లు కలిపి జులై ఒకటిన ఇవ్వాల్సి ఉంటుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు…