కోల్డ్ స్టోరేజ్లో రాత్రి నుంచి అదుపులోకి రాని మంటలు
Guntur: కోల్డ్ స్టోరేజ్లో రాత్రి నుంచి అదుపులోకి రాని మంటలు
గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు కోల్డ్ స్టోరేజ్లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. కోల్డ్ స్టోరేజ్లో రాత్రి నుంచి మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి..
కోల్డ్ స్టోరేజ్ ఐదో అంతస్తుకు మంటలు తాకాయి. దీంతో పసుపు నిల్వలు మంటల్లో తగలబడుతున్నాయి. కోల్డ్ స్టోరేజ్లో ఉన్న అమోనియా సిలండర్లు పేలితే.. మంటలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-20-at-11.56.07-AM.jpeg)