నేడు అరకు మండపేటలో చంద్రబాబు బహిరంగ సభలు..
అల్లూరి సీతారామరాజు అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు..
అరకు మండపేటలో జరిగే భారీ బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు..
ఇందుకోసం టీడీపీ, జనసేన నేతలు పెద్ద మొత్తంలో జనసమీకరణ చేస్తున్నారు..
పలువురు YCP నేతలు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరుతారని టీడీపీ శ్రేణులు తెలిపాయి.
22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన రేపు అయోధ్యకు బయల్దేరుతారు..
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-20-at-12.20.18-PM-1024x794.jpeg)