A car and an RTC bus collided head-on.. Three people died in the car
ఎదురెదురుగా ఢీకొన్న కారు, ఆర్టీసీ బస్సు.. కారులో ముగ్గురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఆమనగల్లు మండలం రామంతల గడ్డ సమీపంలో గల శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం ఆర్టీసీ బస్సు, కారు వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించిన పోలీసులు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-24-at-14.09.38-1024x807.jpeg)