TEJA NEWS

Another good news for Janasena

జనసేనకు మరో గుడ్ న్యూస్

ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేనకు మరో గుడ్స్యూస్.

ఈ ఫలితాలతో ‘గాజు గ్లాసు’ గుర్తును ఆ పార్టీకి EC శాశ్వతంగా కేటాయించనుంది.

పర్మినెంట్ గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో 6% చొప్పున ఓట్లు రావాలి.

కనీసం 2 MLA, ఒక MP సీటు గెలవాలి.

ఈ ఎన్నికల్లో JSP 21 MLA, 2 MP స్థానాలు దక్కించుకోవడంతో సింబల్ టెన్షన్ తీరిపోయింది.

త్వరలోనే EC అధికారికంగా ఆ పార్టీకి గ్లాస్ గుర్తు ఇవ్వనుంది.


TEJA NEWS