![](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-10-at-12.45.00.jpeg)
Similar Posts
![అంబానీపై ట్రోల్స్.. ‘కొడుకు పెళ్లి ఖర్చును మా మీదవేస్తున్నావా](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-28-at-13.04.58-768x528.jpeg)
అంబానీపై ట్రోల్స్.. ‘కొడుకు పెళ్లి ఖర్చును మా మీదవేస్తున్నావా
TEJA NEWS అంబానీపై ట్రోల్స్.. ‘కొడుకు పెళ్లి ఖర్చును మా మీదవేస్తున్నావా?’రిలయన్స్ జియో రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంపైనెటిజన్లు మండిపడుతున్నారు. ‘కొడుకు పెళ్లి ఖర్చుమొత్తాన్ని దేశ ప్రజల నెత్తిన పడేస్తున్నావా అంబానీమావా’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ‘ఎన్నికలుఅయిపోయాయి కదా ఇక బాదుడే బాదుడు’ అనికామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య జియో సిగ్నల్ కూడాసరిగా రావట్లేదని ఫైరవుతున్నారు. Post Views: 12 TEJA NEWS
![దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని మోదీ గుజరాత్లోని ద్వారకలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-25-at-15.37.41-768x567.jpeg)
దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని మోదీ గుజరాత్లోని ద్వారకలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు
TEJA NEWS దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని మోదీ గుజరాత్లోని ద్వారకలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 2.3 కిలోమీటర్ల పొడవున్న దీనికి సుదర్శన్ సేతు అని పేరు పెట్టారు. ఇది ఓఖా ప్రాంతాన్ని బెట్ ద్వారకాతో అనుసంధానిస్తుంది. ద్వారకాదీశ్ ఆలయ సందర్శనకు వచ్చే యాత్రికులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.. Post Views: 107 TEJA NEWS
![ఈ నెల 31 వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేత](https://tejanews.co.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-17-at-12.24.10-768x896.jpeg)
ఈ నెల 31 వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేత
TEJA NEWS కేదార్ నాథ్:చార్ధామ్ యాత్రకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు హరహర మహాదేవ, జై మా యమున నినాదాలతో మారుమ్రోగు తున్నాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ తప్ప నిసరి చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు వీఐపీలు ఆలయాలకు రావొద్దని సూచించింది. చార్ధామ్కు వీఐపీ దర్శనాలను నిలిపి వేస్తూ ప్రభుత్వ ప్రధానకార్య దర్శి రాధా రాతురి ఆదేశా లు…
![ఢిల్లీ చేరుకున్న రేవంత్.. కాంగ్రెస్ సీఈసీలో పాల్గొననున్న సీఎం](https://tejanews.co.in/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-27-at-8.28.45-PM.jpeg)
ఢిల్లీ చేరుకున్న రేవంత్.. కాంగ్రెస్ సీఈసీలో పాల్గొననున్న సీఎం
TEJA NEWS ఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న లోక్సభ స్థానాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఇప్పటికే 2 దఫాల్లో 9 మందిని ఏఐసీసీ ప్రకటించింది. 8 స్థానాలు ఖమ్మం, భువనగిరి, మెదక్, కరీంనగర్, నిజామాబాద్,…
![తొలిసారిగా భారత ఆర్మీలో “స్కిన్ బ్యాంకు” ఏర్పాటు](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-19-at-10.57.58.jpeg)
తొలిసారిగా భారత ఆర్మీలో “స్కిన్ బ్యాంకు” ఏర్పాటు
TEJA NEWS For the first time “Skin Bank” was established in the Indian Army తొలిసారిగా భారత ఆర్మీలో “స్కిన్ బ్యాంకు” ఏర్పాటు భారత ఆర్మీ తొలిసారిగా స్కిన్ బ్యాంకును ప్రారంభించింది. ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబసభ్యులకు తీవ్రమైన కాలిన గాయాలు, చర్మ సంబంధ చికిత్స అందించేందుకు దీనిని అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కిన్ బ్యాంకులో ప్లాస్టిక్ సర్జన్లు, టిష్యూ ఇంజినీర్లు, ప్రత్యేక సాంకేతిక నిపుణులు సహా వైద్య నిపుణులు బృందం ఉంటుందని…