తూప్రాన్ సిఐగా బాధ్యతలు తీసుకున్న రంగా కృష్ణ
తూప్రాన్ సిఐగా బాధ్యతలు తీసుకున్న రంగా కృష్ణ
సిద్దిపేట జిల్లా తూప్రాన్ సిఐగా బాధ్యతలు తీసుకున్న రంగా కృష్ణ ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు రాజ్కుమార్ గౌడ్ సిఐ ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకటేష్ మైసన్న సూర్య కుమార్ బాలు శేఖర్ తదితరులు పాల్గొన్నారు
![తూప్రాన్ సిఐగా బాధ్యతలు తీసుకున్న రంగా కృష్ణ](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-28-at-17.44.04-686x1024.jpeg)