అరకు కాఫీ.. అమోఘం: ప్రధాని ట్వీట్

TEJA NEWS

ఏపీలోని విశాఖపట్టణం జిల్లాకు చెందిన అరకులో గిరిజనులు తయారుచేసే అరకు కాఫీపై ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్ చేశారు. 2016లో తాను అరకు కాఫీ తాగానని.. దాని రుచి చాలా బాగుందని పేర్కొన్నారు. నాడు.. చంద్రబాబు, ఆనాటి గవర్నర్ నరసింహన్ తో కలిసి కాఫీ సేవిస్తున్న ఫొటోలను ఆయన పంచుకున్నారు. కాఫీ తోటల సేద్యానికి, గిరిజనుల అభివృద్ధికి మధ్య గట్టి అనుబంధం ఉందని వెల్లడించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Similar Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి