TEJA NEWS

ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై చింత రాజు తెలిపారు. లింగాల గణపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఉపేందర్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికకు డబ్బులు ఆశ చూపి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. భయంతో బాలిక తప్పించుకుని వెళ్లి కుటుంబ సభ్యులకు తెలిపింది. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు SI పేర్కొన్నారు.


TEJA NEWS