లక్ష రూపాయాల విరాళం

లక్ష రూపాయాల విరాళం

TEJA NEWS

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రేపల్లె శాసనసభ్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు రేపల్లె లో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ నిర్మాణ నిమిత్తం లక్ష రూపాయాల విరాళం కమిటీ సభ్యులకు అందచేశారు…
ఈ కార్యక్రమంలో కూచిపూడి మోహన్ రావు, ఆలూరి భిక్షాలు, బేతపూడి వెంకటేశ్వరరావు, భాస్కర్, ఆలూరి దానియేలు, రామారావు,యాదల బాబూరావు,బుర్రె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS