తిరుపతి నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు ఈ ఉదయం తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరింది.

తిరుపతి నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు ఈ ఉదయం తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరింది.

TEJA NEWS

యోధ్య రామమందిర దర్శ నం నిమిత్తం రైల్వే శాఖ ప్రత్యేక ఆస్తా రైలును తిరుపతి నుంచి నడుపుతోంది.

ఈ రైలును బిజెపి నేతలు తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభించారు.

దీంతో ఆస్తా రైలు బోగీలు భక్తులతో నిండిపోయాయి.

అయోధ్యకు వెళుతున్న భక్తుల కోసమే ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఈ రైళ్లను నడుపుతున్నట్లు బిజెపి నేతలు వివరించారు.

అయోధ్య రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS