గురుకుల పీడీగా ఎంపికైన శ్రీ గాయత్రి విద్యాసంస్థల విద్యార్థిని

గురుకుల పీడీగా ఎంపికైన శ్రీ గాయత్రి విద్యాసంస్థల విద్యార్థిని

TEJA NEWS

గురుకుల పీడీగా ఎంపికైన శ్రీ గాయత్రి విద్యాసంస్థల విద్యార్థిని సరస్వతి అభినందించి సత్కరించిన శ్రీ గాయత్రి ఎడ్యుకేషన్స్ చైర్మన్ సురగౌని శ్రీనివాస్ గౌడ్ …

శ్రీ గాయత్రి విద్యాసంస్థల్లో భాగమైన హాసిని బీపీడీ కళాశాలలో శ్రీ గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ సురగౌని శ్రీనివాస్ గౌడ్ గారి పూర్తి సహాయ సహకారాలతో బిపిఈడి పూర్తి చేసిన విద్యార్థిని సరస్వతి గారు గురుకుల కళాశాల ఫిజికల్ డైరెక్టర్ గా అర్హత సాధించడంతో ఈరోజు శ్రీ గాయత్రి ఎడ్యుకేషన్స్ చైర్మెన్ సురగౌని శ్రీనివాస్ గౌడ్ గారు విద్యార్థిని సరస్వతి గారిని అభినందించి శాలువాతో సత్కరించి సన్మానించారు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తన పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కొరకు ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో హాసిని బిపిడి కళాశాల ప్రిన్సిపల్ అంజయ్య గారు, అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు….

Print Friendly, PDF & Email

TEJA NEWS