TEJA NEWS

చిత్తూరులో ఆంజనేయస్వామి గుడి కూల్చివేతలో ట్విస్ట్

చిత్తూరు – మొలకలచెరువులో ఈ నెల 14న అభయ ఆంజనేయ స్వామి దేవాలయం కూల్చివేత ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది.

ఆలయానికి వచ్చే డబ్బుల కోసం ఆ గుడి పూజారి విద్యాసాగర్, మరొక గుడి పూజారి హరినాథ్ మధ్య వివాదం తలెత్తింది.

ఈ క్రమంలో హరినాథ్ గుడిని ధ్వంసం చేశాడని పోలీసులు విచారణలో తేల్చారు.

ఈ సంఘటనలో ఆరుగురిని అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి కారు, పేలుడు పదార్థాలు ఇనుప పరికరాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు…


TEJA NEWS