సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

TEJA NEWS

ఫిబ్రవరి నెల 20,21,22 మరియు 23 తేదీలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు.

గత పదేళ్లుగా యెటువంటి ఆధార్ అప్డేట్ చేయని వారు ఇంకా ఆంద్రప్రదేశ్ లో 1.53 కోట్ల మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. వీరంతా గ్రామ మరియు వార్డ్ సచివాలయంలో అప్డేట్ చేసుకోవాలని అధికారులు తెలిపారు

Print Friendly, PDF & Email

TEJA NEWS