వరద బాధితులకు ఏబిఎస్ స్కూల్ ఫౌండర్ మాలకొండయ్య చిరుసాయం…
విజయవాడ వరద బాధితులకు జీవీఎంసి 85 వ వార్డు పరిధి ఏడుమెట్ల మర్రిపాలెం రోడ్డులో గల ఏబిఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వ్యవస్థాపకులు పంగా మాలకొండయ్య కొంత మొత్తాన్ని విరాళంగా ప్రకటించి చిరుసాయం అందించారు. ఈ మేరకు సియం చంద్రబాబును కలిసి విరాళ చెక్కును అందజేయడంతో పాటు మానవతా దృక్పదంతో అవసరార్థులకు గ్యాస్ స్టవ్ లు, ప్రెషర్ కుక్కర్లును స్థానిక మాజీ కార్పొరేటర్ మల్లికార్జున యాదవ్ ద్వారా పంపిణీ చేసి మాలకొండయ్య మానవత్వాన్ని చాటుకున్నారు
వరద బాధితులకు ఏబిఎస్ స్కూల్ ఫౌండర్ మాలకొండయ్య చిరుసాయం…
Related Posts
మాజీ ఎమ్మెల్యే జనసే న నెత.కిలారి రోశయ్య పాయింట్స్.
TEJA NEWS గుంటూరు… మాజీ ఎమ్మెల్యే జనసే న నెత.కిలారి రోశయ్య పాయింట్స్. గుంటూరు…ప్రకాష్ రాజ్ సినిమాలు చేసుకుంటే మంచిది.ఇక్కడ రాజకీయాలు తనకు ఎందుకు మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి అన్యమత స్టులు డిక్లరేషన్ ఇస్తే తప్పు ఏముంటుంది. తనకి…
పోలీసు సిబ్బంది యెుక్క సంక్షేమానికి ప్రాధాన్యత.
TEJA NEWS పోలీసు సిబ్బంది యెుక్క సంక్షేమానికి ప్రాధాన్యత. సిబ్బంది సమస్యల పరిష్కారానికి పోలీసు గ్రీవెన్స్ డే నిర్వహించిన జిల్లా ఎస్పి కె.వి.మహేశ్వర రెడ్డి ఐపీఎస్ శ్రీకాకుళం : జిల్లా పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వారి యొక్క సమస్యల…