గొర్రెల స్కామ్ కేసులో నలుగురు అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ

గొర్రెల స్కామ్ కేసులో నలుగురు అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ

TEJA NEWS

గొర్రెల స్కామ్ కేసులో ఏ5 గా ఉన్న రఘుపతి రెడ్డి డిప్యూటీ డైరెక్టర్ డిస్టిక్ గ్రౌండ్ వాటర్ హైదరాబాద్..

కామారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ధర్మపురి రవి..

ఏ4 ఆదిత్య కేశవ సాయి మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్..

ఏ6 డిప్యూటీ డైరెక్టర్ గణేష్..

నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన ఏసీబీ అధికారులు..

Print Friendly, PDF & Email

TEJA NEWS